I will be reading telugu stories published in old chandamama telugu magazines. ఒక్కోసారి , ఎప్పుడో చదివిన చందమామ కథలు గుర్తొస్తుంటాయి. ఆ కథల్లోని జమీందారులు, యువరాణులు, మంత్రగాళ్ళు, మాట్లాడే జంతువులు, ఇలాంటివి గుర్తోస్తే, మంచి హాలీవుడ్ ఫాంటసీ మూవీ చూసినట్టు, ప్రస్తుత తలనొప్పుల నుంచి కొంచం రిలీఫ్ అనిపిస్తుంది. ఇలాంటివి ఆడియో రూపం లో ఉంటే , ఆఫీసు కి వెళ్తున్నప్పుడో వస్తున్నపుడో వింటే బాగుంటుంది, ఇంటర్నెట్ లో తెగ వెతికి, ఎవరైనా పెడతారేమో అని ఎదురు చూసి, అసహనంతో ,నా లాంటి వాళ్లకోసం మొదలు పెట్టిన ప్రయత్నం ఇది. సలహాలు సూచనలు విమర్శలు ఇలాంటివి ఏమన్నా ఉంటే sanju189@gmail.com కి మెయిల్ పెట్టండి
S.V. Abanda rao, Rajamandry, March, 1951. ఈ కథ మార్చి 1951లో బహుమతి పొందిన కథ బహుమతిగా ఒక సంవత్సరం చందమామ అతనికి పంపబడినది.
పలంకి వెంకట రామ చంద్ర మూర్తి, మద్రాసు, జనవరి 1951 సంచిక
పాలంకి వెంకట రామచంద్ర మూర్తి, మద్రాసు . 1949 డిసెంబర్
చందమామ లో ప్రకటనలు చూస్తే అప్పటి ప్రజలకు ఏది కొత్త , ఏది ప్రజలకు ప్రకటనల ద్వారా రుద్దారు అన్న అవగాహన కలుగుతుంది. కొన్ని ప్రకటనలు సరదాగా కూడా ఉంటాయి.
వునికిలి రామకోటేశ్వర రాజు, భీమ డోలు, జూన్ 1949 ఈ కధలో చెప్పబడ్డ వీరవాసరం, భీమవరం దగ్గర వుంది
రాసింది కొడుకుల నారాయణ, నర్సీపట్నం 1949 ఏప్రిల్ లో ప్రచురింపబడింది
1993 జనవరి సంచికలో ప్రచురింపబడింది. రచయిత్రి ఎస్. లోకేశ్వరి
Published on 1948 December edition of Telugu Chandamama. Written by A. Nagabhushana Rao, Duddukuru
1948, సెప్టెంబర్, రాసింది కొడుకుల నారాయణ, నర్సీపట్నం
రచించింది ఈదర రాధ , అయిత నగర్, తెనాలి .1948 మే లో ప్రచురితమైన కథ
ఈ కథ 1948 మే నెల చందమామలో ప్రచురితమైంది.ఈ కథను వ్రాసిన వారు మూర్తి అన్నయ్య గారు